03 Aug , 2025

UP రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం:WINDS Project

UP: రైతులు ఖచ్చితమైన వాతావరణ అంచనాతో, కరువు, వరదలు మరియు తుఫానుల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొనేందుకు మరియు ఉత్పాదకతను పెంచడంతో పాటు, పంట బీమా మరియు ఇతర వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను సహాయపడేలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ సమాచార నెట్‌వర్క్ మరియు డేటా సిస్టమ్ (Weather Information Network and Data System - WINDS) ప్రాజెక్టు ను తిసుకొనుచింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.77 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కింద బ్లాక్ మరియు పంచాయతీ స్థాయిలో 308 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను & గ్రామ పంచాయతీలలో 55,570 రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.