03 Aug , 2025

2025- 26 ఖరీఫ్ MSP పంటల ధరలు!

2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ కనీస మద్దతు ధరలను చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఆత్యందికంగా సాగుచేసే పత్తికి 589 క్వింటాకు పెరిగింది. అలాగే కంది పంటకు 450 క్వింటాకు పెరిగింది. పెరిగిన ధరలు మరో నెల రోజుల్లో ఖరీఫ్ లో సాగుచేసినా సోయా, పెసర, మక్క వంటి స్వల్పకాలిక పంటల దిగుబడులు అందనున్నాయి. Crop. 2025-26. 2024-25 వరి -69/- 2369/- 2300/- జోన్న-328/- 3699/- 3371/- మొక్కజొన్న-175/- 2400/- 2225/- కందులు- 450/- 8000/- 7550/- పెసలు- 86/- 8768/- 8682/- సోయాబిన్- 436/- 5328/- 4892/- పత్తి-589/- 8110/- 7521/- పల్లి-480/- 7263/- 6783/-