01 Aug , 2025

పులుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 040-23231772

పులుల సంచారం పెరిగింది-పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణ రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) సువర్ణ కోరారు. పులులు ఎక్కడైనా సంచరించినట్లు అనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 040-23231772కు కాల్ చేయాలని చెప్పారు. మన రాష్ట్రంలో పులుల సంతానం పెరగడం లేదని, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా చిరుతలు వస్తున్నాయన్నారు. రెండేండ్లలో ఏడు చిరుతలను పట్టుకున్నామన్నారు.