120 కోట్ల రూపాయలతో 89కోట్ల చేప పిల్లల పంపిణీ
*మహిళ సంఘాల చేతికి చేపల పెంపకం: డిప్యూటి సీఎం భట్టి రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టుల్లో 89 కోట్ల చేప పిల్లల పంపిణి చేయనున్నట్లు డిప్యూటి సీఎం భట్టి గారు పాల్వంచ కలెక్టరేట్ లో ప్రకటించారు. ఈ ఆగస్టులోనే చేపపిల్లలను వదిలేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని, దినికోసం 120కోట్ల బడ్జెట్ కేటాయించదన్నారు. ఈ పంపిణిలో కూడా మాహిళ సంఘాలకు అవగాహాన కల్పించాలని, వారు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
