06 May , 2024

వరిసాగు రైతులు తెలుసుకోండి !!

వరి కోతలను యంత్రాలతో కొసాక ఆ కొయ్యలను పశువులకు మేపడం మరియు గడ్డి కోసి తిసుకేల్లడం వలన ఉపయోగాలు ఉన్నాయి. అయితే వరికోయ్యలను కాలబెట్టడం వలన అధిక నష్టం జరుగుతుందని తెలియక కొందరు కలబెడుతున్నారు. కాలబెట్టడం వలన పర్యవన కాలుష్యంతో పాటు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయి మరియు భూసారం తగ్గిపోవడం జరుగుతుంది. పంట అనంతరం కాల్చకుండా నేలను మంచిగా కలియదున్నుకోవడం వలన భూమిలో సారం పెరిగి వచ్చే పంటకు పోషకాలను అందిస్తుంది.