15 Apr , 2024

ఆంధ్రప్రదేశ్ - మస్త్యకారుడికి అదృష్టం !!

కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు వలకి రెండు అరుదైన కచ్చిడి గోల్డెన్ చేపలు చిక్కాయి. వీటిని అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హర్బర్‌లో వేలం వేయగా వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడగా.... వారిలో ఓ వ్యక్తి 4 లక్షలు చెల్లించి, రెండు చేపలను కొనుగోలు చేశాడు. ఈ చేపలకు ఔషద గుణాలుండడం వలన సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాల తయారికి మరియు వివిధ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.