26 Feb , 2024

రైతుబంధుకు పరిమితులు

రైతులకు అందించే పెట్టుబడి సాయం తగ్గించే యోచనలో రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ సాయాన్ని 5 ఎకరాలకు లేదా 10 ఎకరాల లోపు రైతులకు వర్తించేలా చేయాలని, ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనపై వ్యవసాయశాఖ పనిచేస్తూ, త్వరలోనే రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది అలాగే ఐటీ రిటర్న్ చేసేవారికి, ప్రభుత్వ అధికారులకు చెందినా భూములకు కూడా చెల్లించకూడదని భావిస్తున్నారు.