24 Feb , 2024

వెల్లులి పొలంలో దొంగల బెడద!!

వెల్లులికి అధిక డిమాండ్ ఉండటం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసినదే అయితే మధ్య ప్రదేశ్లోని చింద్వారాలో గత ఏడాది రైతులు నష్టపోయారు ఇప్పుడు కేజీ వెల్లుల్లి ధర రూ.500 పలుకుతుండటంతో సంతోషంగా ఉన్నారు మరియు దొంగల బెడద నుండి రక్షణకు అత్యాధునికంగా ఎనిమిది గ్రామాల రైతులు కలిసి తమ పొలాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. దీనితో దొంగలను నిరోధించడంతోపాటు కూలీల పనితీరును కూడా పర్యవేక్షించగలుగుతున్నారు. పొలంలో అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అలారం మోగుతుందని రైతులు తెలిపారు.