27 Dec , 2023

పెరిగిపోతున్న బియ్యం ధరలు !!

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతుల పై నిషేధం విధించింది. దేశంలో బియ్యం ధరలు రకాలతో సంబంధం లేకుండా అన్ని రకాల బియ్యం ధరలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ,కర్ణాటక వరి విస్తీర్ణం తగ్గడం మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తుఫాన్ ప్రభావం వలన పంట దెబ్బ తినడంతో దిగుబడి తగ్గడం వలన సన్న బియ్యం ధరలు బారిగా పెరిగాయి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.