22 Aug , 2023

రోజుకు 240 గ్రాముల కూరగాయలు తినాలి.

ICRISAT లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కోవో పేరీస్ పాల్గొన్నారు. ఆయన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. కూరగాయలు ఎంత తీసుకోవాలి, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని, ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవా లి. భారత్లో కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని అన్నారు. కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు.