21 Aug , 2023

ఈ నెల 25 నుంచి 27 వరకు ఇండియాలో అతిపెద్ద అగ్రిటెక్ ఎక్స్ పో !!

బెంగళూరులోని BIECలో మూడు రోజులపాటు 14వ ఎడిషన్ అగ్రిటెక్ ఇండియా 2023 అతిపెద్ద అగ్రి ఎక్స్ పో జరుగనుందని, ఇందులో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, వ్యవసాయ డ్రోన్లు, విత్తనాలు, వ్యవసాయ రసాయనం, గ్రీన్ హౌస్, హైడ్రోపోనిక్స్, పరికరాల సరఫరాదారులు ఒకే వేదికపై చూడవచ్చని. 20కి పైగా దేశాల నుండి వందలాది మంది ఎగ్జిబిటర్లు పాల్గొనున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.