08 Jun , 2023

రైతులకు శుభవార్త

ఇప్పటికే ఆలస్యమైన నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణం అనుకూలిస్తే, రెండు వారాల లోపే నైరుతి వర్షాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించే అవకాశం ఉంది కావున రైతులు తొందరపడకుండా, నేలలో తగినంత తడి శాతం మరియు విత్తనం మొలకెత్తడానికి అనుకులంగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటమనీ సూచన. Courtesy : ASP