17 Apr , 2023

7200 కేంద్రాల్లో వడ్లసేకరణ

ఈ యాసంగి వడ్ల సేకరణకై రాష్ట్రవ్యాప్తంగా 7200 కేంద్రాలను ప్రారభించారు. వరి సాగుచేసినా రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దు. వరికి మద్దతు ధరల వివరాలు గ్రేడ్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 రూపాయలు చెల్లించనున్నారు. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, టార్పలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకొవాలి. పెరిగన ఉష్టోగ్రతల దృష్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తగు జాగ్రత్తలు తీసుకొవాలి.