15 Apr , 2023

తెలుగు గడ్డ పై జీ 20 వ్యవసాయ సమ్మిట్

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జూన్‌‌ 15 నుంచి 17 వరకు జీ20 అగ్రికల్చర్‌‌ సమ్మిట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన అగ్రికల్చర్‌‌ మినిస్టర్లు, ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీతో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌‌ అండ్‌‌ అగ్రికల్చర్‌‌ సంస్థలు, వరల్డ్‌‌బ్యాంక్‌‌ సంస్థల ప్రతినిధులు కానున్నారు. వ్యవసాయానికి సంభదించి ఇది నాల్గోవ సదస్సు. వ్యవసాయంలో మారుతున్న మార్పులు, రానున్న రోజుల్లో ప్రజల అవసరాలు తీర్చేలా సాగుబాగు వంటీ కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి.