27 Mar , 2023

ముడి జనపనార పండించే రైతుకు శుభవార్త

ముడి జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2023- 24 సంవత్సరానికి గాను క్వింటా జనపనారకి 300 రూపాయలను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో ప్రస్తుతం రూ.5050 చెరిందని, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరను పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.