24 Mar , 2023

పంట నష్టం సేకరణలో ఏఈవోలు

ఇటీవల (17 – 21 మార్చి,2023) కురిసిన చెడగోట్టు వానాలతో నష్టపోయినా రైతుల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని వ్యవసాయ అధికారలకు ముఖ్యమంత్రి అదేశించారు. నష్టపోయినా పంటల వివరాలతో పాటు రైతు బ్యాంకు ఖాతా వివరాలు, పట్టాపాస్ బుక్ వివరాలను సేకరించాలని ప్రభుత్వ కార్యదర్శి రాహూల్ బొజ్జా ఉత్తర్వులు జారిచేశారు. ఈ పక్రియను 4 రోజుల్లో పూర్తిచేయలని, అనంతరం ఎకరాకు10 వేల చోప్పున డిజాస్టార్ మేనేజ్మేంట్ నుంచి పరిహారం అందించేలా కార్యచరణ సిద్దం చేస్తున్నారు.