27 Feb , 2023

463 కోట్లతో సుస్థిర వ్యవసాయం

463 కోట్లతో సుస్థిర వ్యవసాయం జమ్మూ కాశ్మీర్ వ్యవసాయనికి పునరుజ్జీవింపజేసే ప్రాజెక్టు ను రూపొందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సాంకేతికత జోడించడం మరియు సమగ్ర వ్యవసాయ విస్తరణ సేవల ద్వారా రైతులు మరియు విద్యావంతులైన యువతకు సాధికారత కల్పించడం వంటి సేవలతో పాటు అన్ని రకాల రైతు సేవలకు అధికారికoగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.