23 Feb , 2023

పెరిగినా యాసంగి విస్తీర్ణం

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. గత తోమ్మిది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఈ యాసంగీలో 68.53 లక్షల ఎకరాల్లో సాగైందని వ్యవసాయశాఖ నివేదిక విడుదల చేసింది. 24 వ్యవసాయ కరెంటు, మద్దతు ధర, గ్రామాస్థాయిలో ధాన్యం కొనుగోలు, కోతకు యంత్రాలు వంటి కారణాలతో సాగు విస్తీర్ణం పెరిగందని వ్యవసాయ నిపుణుల చెబుతున్నారు. పెరిగినా సాగుకు తగ్గట్టుగా రైతులకు ఇబ్బందులు కాకుండా కొనుగోలుకేంద్రాల వద్ద పడిగాపులు లేకుండా చూడాలంటున్నారు సాగురైతులు.