23 Feb , 2023

ధాన్యం గోనె సంచుల్లోనే

ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆహార ధాన్యా లన్నింటిని మరో ఏడాది వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా నింపి రవాణా చేయాలని నిర్ణయించింది. ఆహార ధాన్యలు100 శాతం, చెక్కర 20 శాతం మేర అని నిర్ణియించింది. ఈ నిర్ణయింతో దాదాపు 3.70 లక్షల మంది కార్మికులకు ఊరట కలిగింది. ముఖ్యంగా ఈ జాట్ పరిశ్రమల్లో దాదాపు 9 వేల కోట్ల విలువైన సంచులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.