22 Feb , 2023

సాగురంగంపై భారత్ చిలీ దేశాల మధ్య ఒప్పందం

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందానని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ముఖ్యంగా a.ఆధునిక వ్యవసాయ అబివృద్ది సాగు విధానాలు b.సేంద్రియ ఉత్పత్తుల వినియోగం c.వ్యవసాయంలోనూతన అవిష్కరణలకు ప్రోత్సహిచండం d.భారత్ చిలీ దేశాల మధ్య అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు