22 Feb , 2023

పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభo

అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ ద్వారా మంగళవారం నుండి పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాల్ కు రూ. 5,545 ల మధ్దతు ధర ఉందని, రైతులందరు నాణ్యమైన , తేమలేనీ శనగలు తీసుకొచ్చి మధ్దతు ధర పోందాలని మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.