20 Feb , 2023

అందుబాటులోకి రానున్న సిద్దిపేట సేంద్రియ ఎరువు

ఇట్టింటా జమ చేస్తున్న తడి, పోడి చెత్తనుండి సేంద్రియ ఎరువును తయారు చేసే ప్రయత్నం చేసింది సిద్దిపేట మున్సిపాలిటి. సేంద్రియ ఎరువులో కార్బన్ ఎక్కువగా ఉంటుందని, ఇది పండ్లతోటలకు, కూరగాయల మొక్కలకు శ్రేష్టకరం కావటంతో రైతులకు సిద్దిపేట బ్రాడ్ పేరుతో తయారు చేయించారు. భూమిత్ర పేరిట రేపటి నుండి రైతులకు దినిపై అవగాహన కల్పించారు. అందుబాటులో ఉంటుందని, మొదటగా నియోజకవర్గ రైతులకు ఆ తర్వాత మిగతా రైతులకు అందజేయనున్నారు.