14 Feb , 2023

నిలువు-వ్యవసాయం

పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలంటే అంత సులువు కాదు. నేల పై చేసే వ్యవసాయం సరిపోవడం లేదు. ప్రస్తుతం పట్టణాలలో ఇళ్ళ పైన చిన్న మొక్కలను ,కూరగాయ మొక్కలను, పులా మొక్కల పెంచడానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఇళ్లలోనే ఎక్కువ దిగుబడి వచ్చేలా పండిస్తున్నారు. వ్యవసయలను టెర్రస్ గార్డెన్ ,కిచెన్ గార్డెన్ ,అక్వపోనిక్స్ ,హైడ్రోపోనిక్స్ అని వివిధ రకాలుగా పండిస్తున్నారు. నిలువు -వ్యవసాయం అనగా ఉన్న తక్కువ నేలలో ఎక్కువ పండించవచ్చు.ఇది సాంప్రదాయ వ్యవసాయాల కన్న పది రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది .ఇది ఇండోర్ వ్యవసాయం సంవత్సరం పొడవు పంటలను ,అన్ని కాలల్లో ,ఒకేసారి వివిధ పంటలను పండిచడానికి ఇది దోహదపడుతుంది.మన భారత్ లో మహారాష్టలో పసుపు పండిస్తున్నారు.