13 Feb , 2023

మేకల మరియు గొర్రెల పెంపకం పైన సబ్సిడీలు

కోటి పెట్టుబడి 50 లక్షల సబ్సిడీ మాంసం ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా గొర్రెలు మేకలు, కోళ్ల పెంపకానికి చేయూత ఇస్తుంది. యూనిట్ విలువ రూపాయలు 12 లక్షల నుంచి కోటి కాగా అందులో సర్కారు 50% సబ్సిడీ అందిస్తుంది. కేవలం గొల్ల కురుమలే కాకుండా అన్ని సామాజిక వర్గాలు చెందినవారు అర్హులే పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ స్కీమ్ ని అమలు చేస్తుంది ఈ పథకంపై అంతగా ప్రచారం అవగాహన లేకపోవడంతో ప్రోత్సహించిన స్పందన కొరవబడింది ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలోని 13 దరఖాస్తులు లాగా నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఎంపిక చేసుకున్న యూనిట్ బట్టి రెండు నుంచి పది ఎకరాల భూమి అవసరం ఉంటుంది సొంత భూమి లేకుంటే లీజు తీసుకోవచ్చు చుట్టూ ఫెన్సింగ్ వేసి షెడ్యూల్ నిర్మించి అందులోనే మేత ఏర్పాట్లు కూడా చేసుకోవాలి . బ్యాంకు లోన్ కోసం కాన్సెంట్ తీసుకోవాలి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు nlm.udyamimitra.in వెబ్సైట్ సందర్శించండి.